భారతదేశం, మార్చి 22 -- జనాభా నియంత్రణపై కేంద్ర నిబంధనలను దక్షిణాది రాష్ట్రాలు కఠినంగా పాటించాయని.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే కారణం దక్షిణాది రాష్ట్రాలన... Read More
భారతదేశం, మార్చి 22 -- తెలంగాణలో మరొకసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలోని ఫామ్లోని కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిందని అధికారులు నిర్ధారించారు. యాదాద్రి జిల్లా... Read More
భారతదేశం, మార్చి 21 -- ఛత్తీస్ఘడ్లోని అబూజ్మడ్ అడవులు ఇన్నాళ్లు మావోయిస్టులకు కీలక స్థావరాలుగా ఉన్నాయి. కానీ అక్కడికి కూడా భద్రతా బలగాలు చొచ్చుకెళ్తున్నాయి. దట్టమైన అడవుల్లో అత్యాధునిక సాంకేతికతను... Read More
భారతదేశం, మార్చి 21 -- వివిధ దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొనే అద్భుతమైన వేడుక మిస్ వరల్డ్ 2025. ఈ పోటీలకు తెలంగాణ సిద్ధమవుతోంది. మే 7 నుంచి 31 వరకు జరిగే ఈ వేడుకల కోసం గచ్చిబౌలి స్టేడియం, గచ్చిబౌల... Read More
భారతదేశం, మార్చి 21 -- బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే విష్ణుప్రియ, రీతూచౌదరి, టేస్టీ తేజ, కిరణ్గౌడ్ విచారణ పూర్తయ్యింది. మరికొందరు ఇన్ఫ్లూయెన్సర్లు అందుబాటులోకి రా... Read More
భారతదేశం, మార్చి 21 -- నాలుగు నెలల్లో విశాఖపట్నం మహా నగరపాలక సంస్థ కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని.. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. విశాఖ కొత్త మాస్టర్ ప్లాన్పై సచివాలయంలో ఆయన... Read More
భారతదేశం, మార్చి 21 -- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే రాజకీయ రాజధాని విజయవాడ. అలాంటి బెజవాడలో రాజకీయంగా చక్రం తిప్పింది వంగవీటి కుటుంబం. వంగవీటి రాధా (రంగా సొదరుడు) హత్య తర్వాత విజయవాడ రాజకీయం పూర్తిగా మార... Read More
భారతదేశం, మార్చి 21 -- రైతులందరికీ రుణమాఫీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కను చేతులు జోడించి సవినయంగా ప్రార్థిస్తున్నా.. అని సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. నది దాట... Read More
భారతదేశం, మార్చి 18 -- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం.. 3 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రధాన లక్ష్యంగా.. కొత్త టూరిజం పాలసీని తీసుకొచ్చింది. 2025... Read More
భారతదేశం, మార్చి 18 -- రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష కేంద్రాల ఏర్పాటు, కేంద్రాల్లో వసతుల కల్పన తదితర అంశాలపై జిల్లాల విద్యాశాఖాధికారులు దృష్టిపెట్టారు. ఇప్పట... Read More